Nalgonda: ఉద్రిక్తత.. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ సర్పంచ్‌ వర్గీయుల దాడి

Nalgonda: ఐదుగురికి తీవ్ర గాయాలు... ఆస్పత్రికి తరలింపు

Update: 2023-12-01 03:15 GMT

Nalgonda: ఉద్రిక్తత.. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ సర్పంచ్‌ వర్గీయుల దాడి

Nalgonda: నల్లగొండ జిల్లా చందంపేట మండలం కోరుట్ల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై BRS పార్టీ కోరుట్ల సర్పంచ్ మల్లారెడ్డి వర్గీయుల దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News