Kishan Reddy: సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో తెలంగాణ విమోచన వేడుకలు

Kishan Reddy: స్వాతంత్ర్య సమరయధుడు షోయబుల్లాఖాన్ కుటుంబ సభ్యులకు సన్మానం

Update: 2022-09-11 02:22 GMT

Kishan Reddy: సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో తెలంగాణ విమోచన వేడుకలు

Kishan Reddy: సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఘట్కేసర్ లో స్వాతంత్ర్య సమర యోధుడు షోయబుల్లాఖాన్ కుటుంబ సభ్యులను మంత్రి కిషన్ రెడ్డి సన్మానించారు. గత ప్రభుత్వాలు సెప్టెంబర్ 17 ప్రాముఖ్యత తెలియకుండా మరుగున పడేశారని అన్నారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధులను స్మరించుకొని వారి కుటుంబాలను కలిసి సన్మానం చేస్తున్నట్లు చెప్పారు. బీజేపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Tags:    

Similar News