TS High Court: జమునా హ్యాచరీస్ వివాదంపై నేడు మరోసారి విచారణ

TS High Court: ఇవాళ హైకోర్టులో జమునా హ్యాచరీస్ వివాదంపై మరోసారి విచారణ జరగనుంది.

Update: 2021-06-18 06:26 GMT

హైకోర్టు(ఫైల్ ఇమేజ్ )

High Court: ఇవాళ హైకోర్టులో జమునా హ్యాచరీస్ వివాదంపై మరోసారి విచారణ జరగనుంది. నోటీసులు ఇవ్వకుండా భూములను సర్వే చేయడంపై జమునా హ్యాచరీస్‌ హైకోర్టును ఆశ్రయించింది. గత విచారణలో అచ్చంపేట భూములపై ఇచ్చిన నివేదిక చెల్లదని తేల్చి చెప్పింది హైకోర్టు. జమునా హ్యాచరీస్ భూములపై సర్వే చేయాలంటే ముందస్తు నోటీసులు తప్పనిసరి అని తెలిపింది. జూన్‌లో పిటిషనర్లకు ముందస్తు నోటీసులు ఇచ్చి సర్వే చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

Tags:    

Similar News