Telangana govt issues transfer : తెలంగాణలో భారీగా ఆర్డీవోల బదిలీలు

Update: 2020-07-27 11:03 GMT

Telangana govt issues transfer: తెలంగాణలో నేడు భారీగా ఆర్డీవోల బదిలీలు జరిగాయి. తెలంగాణలో పదకొండు మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. బ‌దిలీ అయిన వారి వివ‌రాలు..కాగజ్ నగర్ ఆర్డీఓగా ఆర్.ఎస్.చిత్రు, ఆదిలాబాద్ ఆర్డీఓగా జె. రాజేశ్వర్, తాండూరు ఆర్డీఓగా పి.అశోక్ కుమార్, మంచిర్యాల ఆర్డీఓగా ఎల్.రమేష్, నిజామాబాద్ ఆర్డీఓగా టి.రవి, దేవరకొండ ఆర్డీఓగా కె.గోపీరాం, బోధన్ ఆర్డీఓగా కె.రాజేశ్వర్, సూర్యాపేట ఆర్డీఓగా కె.రాజేంద్రకుమార్, హెచ్ఎండీఏకు నిర్మల్ ఆర్డీఓ ఎన్. ప్రసూనాంబ బదిలీ, రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాలని ఎస్.మోహన్ రావు, జి.లింగ్యానాయక్ ఆదేశం.


Tags:    

Similar News