Telangana Congress: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై టీ.కాంగ్రెస్ ఫిర్యాదు

Telangana Congress: జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Update: 2022-02-14 08:13 GMT

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై టీ.కాంగ్రెస్ ఫిర్యాదు

Telangana Congress: అసోం సీఎం వ్యాఖ్యలపై టీ.కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇక టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News