Hussain Sagar: హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాల నిమజ్జనంపై ఉత్కంఠ

Hussain Sagar: హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం తర్జనభర్జన

Update: 2021-09-14 10:15 GMT

 హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాల నిమజ్జనంపై ఉత్కంఠ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Hussain Sagar: హుస్సేన్‌సాగర్‌లో పీవోసీ విగ్రహాల నిమజ్జనంపై ఉత్కంఠ కొనసాగుతోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల సాధ్యాసాధ్యాలను జీహెచ్ఎంసీ పరిశీలిస్తోంది. మరోవైపు తీర్పుపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించారు. గ్రేటర్‌లో 90 శాతం వినాయకులు పీవోపీతో చేసినవేనని అధికారుల అంచనా వేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన బేబి పాండ్స్ ను బాగు చేయిస్తున్నారు జీహెచ్ఎంసీ.

Tags:    

Similar News