CM KCR: ఆన్‌లైన్‌ క్లాసులకే తెలంగాణ సర్కార్ మొగ్గు

CM KCR: తెలంగాణలో ఆన్‌లైన్ తరగతులకు సర్కార్ మొగ్గు చూపింది.

Update: 2021-06-26 11:47 GMT

CM KCR: ఆన్‌లైన్‌ క్లాసులకే తెలంగాణ సర్కార్ మొగ్గు

CM KCR: తెలంగాణలో ఆన్‌లైన్ తరగతులకు సర్కార్ మొగ్గు చూపింది. జులై 1 నుంచి ఆన్‌లైన్‌లోనే క్లాస్‌లు నిర్వహణకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదని కేసీఆర్ తెలిపారు. 50శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఆన్‌లైన్ క్లాస్‌లకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వలని విద్యాశాఖకు సీఎం ఆదేశించారు.

Tags:    

Similar News