Mulugu: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాల ర్యాలీ

Mulugu: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాల ర్యాలీ

Update: 2024-03-05 12:56 GMT

Mulugu: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాల ర్యాలీ

Mulugu: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ములుగు జిల్లా వెంకటాపురంలో కేంద్ర బలగాలను భారీగా మోహరించారు. ప్రధాన రహదారులతో పాటు.. పుర వీధుల్లో ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు వివరిస్తూ కేంద్ర బలగాలు ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని.. సీఐ తెలిపారు. అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా.. ఏజెన్సీ ప్రాంతాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేసామన్నారు. మావోయిస్టులకు సంబంధించి ఏ సమాచారంమైన పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

Tags:    

Similar News