Raja Singh: వినాయక నిమజ్జనంపై హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి

* ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ * ఇప్పుడు నిమజ్జనం బాధ్యత ప్రభుత్వానిదే : రాజాసింగ్

Update: 2021-09-09 10:00 GMT

ఎమ్మెల్యే రాజాసింగ్ (ఫైల్ ఫోటో)

Raja Singh: వినాయక నిమజ్జనంపై ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. నిమజ్జనాలపై ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని అన్నారు. మట్టి విగ్రహాల తయారీపై ధూల్‌పేట్ వ్యాపారులతో సమావేశం నిర్వహించమంటే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఇప్పుడు వేల సంఖ్యలో ఉన్న ప్లాస్టర్ ఆఫ్ పారీస్ విగ్రహాల నిమజ్జనం బాద్యత ప్రభుత్వానిదేనని అన్నారు.

Tags:    

Similar News