‌Hyderabad: ఖైరతాబాద్‌ ఆర్టీఏ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్‌ యజమానుల ధర్నా

‌Hyderabad: క్వార్టర్లీ ట్యాక్స్‌ మాఫీ చేయాలని డిమాండ్ * కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయామని ఆవేదన

Update: 2021-07-27 09:45 GMT

ఖైరతాబాద్ వద్ద ప్రైవేట్ ట్రావెల్ యజమానులు ధర్నా (ఫైల్ ఇమేజ్)

‌Hyderabad: హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు ప్రైవేట్ ట్రావెల్స్‌ యజమానులు. కరోనా కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని, డ్రైవర్లు, క్లీనర్లు రోడ్డున పడే పరస్థితి ఏర్పడిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫైనాన్స్‌ వేధింపులు ఎక్కువవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, క్వార్టర్లీ ట్యాక్స్ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News