తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు

High Court: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు నియామకమయ్యారు.

Update: 2021-10-13 15:00 GMT

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు

High Court: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు నియామకమయ్యారు. జ్యుడిషియల్‌ అధికారులకు న్యాయమూర్తిగా పదోన్నతులిచ్చారు. సెప్టెంబర్‌ 16 నాటి కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాష్ట్ర హైకోర్టు జడ్జిలుగా జస్టిస్‌ శ్రీసుధ, జస్టిస్‌ సుమలత, జస్టిస్‌ రాధారాణి, జస్టిస్‌ మాధవిదేవి, జస్టిస్‌ తుకారామ్‌, జస్టిస్‌ లక్ష్మణ్‌, జస్టిస్‌ వెంకటేశ్వర్‌రెడ్డిని నియమిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News