YS Sharmila: హైదరాబాద్‌ ఉప్పల్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత

YS Sharmila: వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల దీక్షకు నో పర్మిషన్

Update: 2021-09-21 05:30 GMT

వైస్ షర్మిల (ఫైల్ ఇమేజ్)

YS Sharmila: వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఉప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాసేపట్లో షర్మిల గ్రౌండ్ వద్దకు చేరుకోనున్నారు. అనంతరం గ్రౌండ్ వద్ద దీక్ష చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్ వద్ద పోలీసులను భారీగా మోహరించారు. మొదట అనుమతులు ఇచ్చి చివరి నిమిషంలో సభా స్థలం మార్చాలనడం సరికాదంటున్నారు కార్యకర్తలు. సభా స్థలం వద్ద కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకు దిగారు.

Full View


Tags:    

Similar News