తహశీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి

Update: 2019-11-05 05:46 GMT

నిన్న దారుణ హత్యకు గురైన తహశీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురనాథం కూడా ఇవాళ మృతిచెందాడు. నిన్న సురేష్ అనే వ్యక్తి అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే విజయారెడ్డిని కాపాడే క్రమంలో గురునాథం తీవ్రంగా గాయపడ్డాడు. 80 శాతం కాలిన గాయాలతో నిన్న ఆస్పత్రిలో చేరిన గురునాథం.. చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచాడు.

Tags:    

Similar News