Harish Rao: కాంగ్రెస్, బీజేపీలను ఎంపీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలి

Harish Rao: సిద్దిపేటలో కార్నర్ మీటింగుల్లో రెండు జాతీయ పార్టీలపై హరీష్ రావు ఫైర్

Update: 2024-05-05 02:46 GMT

Harish Rao: కాంగ్రెస్, బీజేపీలను ఎంపీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలి

Harish Rao: మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీలను ఎంపీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 3న 2 లక్షల ఋణమాఫీ, 6 గ్యారంటీలలో మహాలక్ష్మి, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, 4 వేల పించిన్, తులం బంగారం ఇస్తామని మోసం చేశారన్నారు. కొత్త పథకాలు పక్కన పెడితే...ఉన్న పథకాలు మూలన పడ్డాయన్నారు.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, బీజేపీకి గట్టి బుద్ది చెప్పాలన్నారు.

Tags:    

Similar News