Manne Krishank: బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Manne Krishank: రేపు ఉదయం 11 గంటల వరకు కస్టడీలోనే క్రిశాంక్

Update: 2024-05-05 10:58 GMT

Manne Krishank: బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Manne Krishank: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జి మన్నె క్రిశాంక్‌ను ఓయూ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రేపు ఉదయం 11 గంటల వరకు ఓయూ పీఎస్‌లోనే క్రిశాంక్‌ను విచారించనున్నారు. ఓయూలో నీళ్లు, కరెంట్ కొరతపై ఫేక లెటర్ సర్య్యూలేట్ చేశారంటూ ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి కోర్టు సూచన మేరకు ఒక రోజు పాటు కస్టడీలోకి తీసుకున్నారు. క్రిశాంక్ కాల్ డేటాతో పాటు వాట్సప్ మెసేజ్‌లను పోలీసులు ఆరా తీయనున్నారు.

Tags:    

Similar News