Revanth Reddy: మీరు రాళ్లతో కొడితే మేము చెప్పులతో కొడతాం- సుధీర్ రెడ్డి

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు.

Update: 2021-07-03 15:30 GMT

 సుధీర్ రెడ్డి

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి రాళ్లతో కొడితే తాము చెప్పులతో కొడతమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఓటుకు నోటుకు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి తమ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మాణికం ఠాగూర్‌కు 25కోట్ల రూపాయలు ఇచ్చి టీపీసీసీ అధ్యక్ష పదవీని కొనుక్కున్నారని విమర్శించారు. ఫిరాయింపులపై మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. రాజ్యాంగేతర వ్యవస్థను నడిపిస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని సుధీర్ రెడ్డి అన్నారు.

Full View


Tags:    

Similar News