Basara IIIT: మంత్రిగానే కాదు, అమ్మగా బాధేస్తోంది.. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు మంత్రి లేఖ..

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి స్పందించారు.

Update: 2022-06-18 12:43 GMT

Basara IIIT: మంత్రిగానే కాదు, అమ్మగా బాధేస్తోంది.. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు మంత్రి లేఖ..

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి స్పందించారు. స్టూడెంట్స్‌ వెంటనే ఆందోళన విరమించాలంటూ లేఖ రాశారు. రాజకీయాలకు యూనివర్శిటీ వేదిక కాకుడదన్నారు ఆమె. విద్యార్థుల ఆందోళనలు చూస్తే మంత్రిగా, ఓ అమ్మగా బాధేస్తోంది. విద్యార్థుల సమస్యలను తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని.., సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్‌ను నియమించినట్లు తెలిపారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణతో చర్చలు జరపాలని విద్యార్థులకు సూచించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Full View


Tags:    

Similar News