Hyderabad: షామీర్‌పేట్‌ లోని TSIIC బయోటెక్ పార్క్‌లో కొత్త ఫార్మా ప్లాంట్

Hyderabad: *ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ *కంపెనీకి అన్నివిధాలా సహకరిస్తామన్న మంత్రి కేటీఆర్

Update: 2022-04-25 08:11 GMT

Hyderabad: షామీర్‌పేట్‌ లోని TSIIC బయోటెక్ పార్క్‌లో కొత్త ఫార్మా ప్లాంట్

Hyderabad: షామీర్‌పేట్‌ లోని TSIIC బయోటెక్ పార్క్‌లో ఫెర్రింగ్ ఫార్మా లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ ను నెలకొల్పింది. ప్లాంట్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 30 బిలియన్ల యూరోల పెట్టుబడితో ఫెర్రీ కంపెనీ ప్లాంట్ ఏర్పాటు చేసిందని ఈ ప్లాంట్ ద్వారా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు మంత్రి కేటీఆర్. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే కంపెనీలో తల్లీ, బిడ్డల ఆరోగ్యానికి కావాల్సిన మందులు ఇక్కడ తయారవుతాయి. జీనోమ్ వ్యాలీ ప్రపంచంలోనే ఉన్నత ప్రమాణాలతో కొనసాగుతోందని లైఫ్ సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్ మరింత పురోగతి సాధిస్తుందన్నారు మంత్రి. మహిళల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న కంపెనీని మంత్రి అభినందించారు. ఫెర్రింగ్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు మంత్రి కేటీఆర్.

Tags:    

Similar News