Gangadhara: మాస్కులు పంపిణీ చేసిన ఎంపీటీసీ

Update: 2020-04-08 17:02 GMT
గంగాధర: మండలం ర్యాలపల్లి కొండయపల్లి కుర్మపల్లి,చెర్లపల్లి(ఆర్ )గ్రామాలలో, కరోనా నివారణలో భాగంగా 400 మాస్కులను ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు పుల్కం స్వరూపరాణి గంగన్న, పానుగంటి లక్ష్మినారాయణ, ఆముదాల వెంకటమ్మ, ఉప సర్పంచ్లు, అనసూయ, ప్రభాకర్, బండ పుష్పలత మార్కెట్ డైరెక్టర్ రమణారెడ్డి ఓదెలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News