Warangal: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ వద్ద లారీ దగ్ధం

* కర్ణాటక నుండి ఒడిశాకు బొగ్గు పౌడర్ తీసుకెళ్తున్న లారీ.. క్షణాల్లో లారీని పూర్తిగా వ్యాపించిన మంటలు

Update: 2022-11-26 08:00 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ వద్ద లారీ దగ్ధం

Warangal: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ వద్ద లారీ దగ్ధం అయ్యింది. కర్ణాటక నుండి ఒడిశాకు బొగ్గు పౌడర్ తీసుకెళ్తున్న లారీ టైర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు లారీని పూర్తిగా వ్యాపించాయి.

Tags:    

Similar News