ముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబ‌డులు..

KTR Wraps up Davos Trip: మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది.

Update: 2022-05-27 15:45 GMT

ముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబ‌డులు..

KTR Wraps up Davos Trip: మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది. ఈ టూర్ ద్వారా తెలంగాణకు సుమారు రూ.4,200 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 45 కంపెనీలతో సమావేశాలు, నాలుగు రౌండ్ టేబుల్ మీటింగ్స్, 4 ప్యానెల్ డిస్కషన్స్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈసారి దావోస్ పర్యటనలో తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ వేదికపైన తెలంగాణ విధానాలను, పెట్టుబడి అవకాశాలను తెలియజేసేందుకు ఈ పర్యటన దోహాదపడిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దావోస్ టూర్‌పై మంత్రి కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటన సక్సెస్ అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.


Tags:    

Similar News