Telangana: కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ

Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితుల పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

Update: 2021-05-17 04:10 GMT

Telangana: కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ

Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితుల పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు, రాష్ట్రంలో ఉన్న కేసులు వివరాల పై ఆరా తీయనున్న హైకోర్టు, రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత, రేమిడిసివర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ పై వైద్య శాఖ, పోలీస్ శాఖ కోర్టుకు నివేదికను అందించనుంది. ఈనెల 14న రంజాన్ పండుగ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రిలాక్సేషన్ సమయంలో వీడియో గ్రఫీని సైతం పోలీసులు సమర్పించనున్నారు. మూడు కమిషనరేట్స్ పరిధిలోని వీడియో గ్రఫీని కోర్టుకు పోలీసులు సమర్పించనున్నారు. నేడు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది.

Tags:    

Similar News