ఘనంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు

Secunderabad: ప్రతిఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు

Update: 2022-07-17 07:39 GMT

ఘనంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు

Secunderabad: ఉజ్జయిని మహంకాళి బోనాలు సికింద్రాబాద్‌లో అంగరంగ వైభవగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా దేవాలయం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతిఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. 

Tags:    

Similar News