సీఎం కేసీఆర్ వినాయక చవితిని ఘనంగా జరుపుకున్నారు. ప్రగతి భవన్లో ప్రతిష్టించిన మట్టి వినాయకుడికి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో సీఎం కేసీఆర్ దంపతులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, కేటీఆర్ కుమారుడు హిమాన్షుతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గణపతి పూజ ఫోటోలను కేటీఆర్ తన ట్విట్టర్ లో పోస్టు చేశారు.
More pics from Ganesh Puja at @TelanganaCMO residence pic.twitter.com/92yhgg4dz8
— KTR (@KTRTRS) September 2, 2019