Yadagirigutta: యాదాద్రికి పోటెత్తిన భక్తులు

* స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం

Update: 2022-11-13 06:07 GMT

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Yadadri: యాదాద్రికి భక్తులు పోటెత్తారు. శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచే బారులు తీరారు. దీంతో స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News