TS News: సంగంబండ రిజర్వాయర్ కెనాల్ కు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ భూమి పూజ

TS News: మంత్రులకు స్వాగతం పలికిన జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు

Update: 2024-03-13 07:10 GMT

TS News: సంగంబండ రిజర్వాయర్ కెనాల్ కు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ భూమి పూజ

TS News: నారాయతణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో సంగంబండ రిజర్వాయర్ కెనాల్ కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భూమి పూజ చేశారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రాంత ప్రజల కల నెరవేరబోతుంది. ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటుందని జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు. భూమి పూజ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శ్రీహరి, మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి చల్లా వంశీ చందర్ రెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News