బోణీ కొట్టిన కాంగ్రెస్‌.. రెండు స్థానాల్లో గెలుపు

Update: 2020-12-04 07:21 GMT

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. గ్రేటర్‌లో కాంగ్రెస్‌ పార్టీ బోణి కొట్టింది. ఏఎస్‌రావునగర్‌ను కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకుంది. ఆ డివిజన్‌ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శిరీషరెడ్డి విజయం సాధించారు.

ఇక మరో డివిజన్‌ ఉప్పల్‌‌లో కూడా కాంగ్రెస్‌ విజయం సాధించింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎం. రజిత ఉప్పల్‌లో గెలుపొందారు.

Tags:    

Similar News