Sridhar Babu: చమురు, గ్యాస్ ధరల కట్టడిలో ప్రధాని మోడీ విఫలం..

Sridhar Babu: మోడీ ప్రభుత్వం అసమర్థ పాలన వల్లే దేశంలో అన్నిధరలు పెరిగిపోతున్నాయన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.

Update: 2022-09-04 11:06 GMT

Sridhar Babu: చమురు, గ్యాస్ ధరల కట్టడిలో ప్రధాని మోడీ విఫలం..

Sridhar Babu: మోడీ ప్రభుత్వం అసమర్థ పాలన వల్లే దేశంలో అన్నిధరలు పెరిగిపోతున్నాయన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పాలన, ధరలు, పన్నులు ను నిరసిస్తూ ఢిల్లీలో నిర్వహించిన నిరసనల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ముందు చూపులేని మోడీ పాలనలో చమురు, నిత్యావసరాల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏనాడూ పెట్రోల్, గ్యాస్ ధరలు ఇంతగా పెరగలేదన్నారు. ఇప్పటికైనా ప్రధాని దిగొచ్చి ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

Full View


Tags:    

Similar News