Telangana: ఎంజీఎం సూపరింటెండెంట్ ఆఫీస్ ముందు నర్సుల ఆందోళన

Telangana: తెలంగాణ 4వ జోన్ నర్సులకు ప్రమోషన్స్ ఇవ్వాలంటూ డిమాండ్

Update: 2021-09-04 07:12 GMT

ఎం జి ఎం సుపరిటెండెంట్ ఆఫీస్ వద్ద నర్సుల ఆందోళన (ఫైల్ ఫోటో  )

Telangana: ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు నర్సులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ 4వ జోన్ నర్సులకు ప్రమోషన్స్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ నాల్గవ జోన్ నర్సులకు ప్రమోషన్స్ ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ప్రమోషన్లు ఇవ్వాలని లేనిపక్షంలో భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Full View


Tags:    

Similar News