CM KCR: గిరిజనులకు గుడ్న్యూస్.. ఆ రోజు నుంచే పోడు పట్టాల పంపిణీ..
CM KCR: తెలంగాణలో పోడు భూముల పట్టాల పంపిణీకి మార్గం సుగమం అయ్యింది.
CM KCR: గిరిజనులకు గుడ్న్యూస్.. ఆ రోజు నుంచే పోడు పట్టాల పంపిణీ..
CM KCR: తెలంగాణలో పోడు భూముల పట్టాల పంపిణీకి మార్గం సుగమం అయ్యింది. ఈ నెల 30న గిరిజనులకు సీఎం కేసీఆర్ పోడు భూములను పంపిణీ చేయనున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజనులకు సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు వారి జిల్లాలు..నియోజకవర్గాల్లో పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.