స్థానిక సంస్థ‌ల‌కు కేంద్రం నిధుల విడుద‌ల‌.. ఏపీకి రూ.948 కోట్లు, తెలంగాణ‌కు రూ.273 కోట్లు

Finance Ministry: వినాయక చవితి పండుగ రోజున కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు శుభవార్త వినిపించింది.

Update: 2022-08-31 14:37 GMT

స్థానిక సంస్థ‌ల‌కు కేంద్రం నిధుల విడుద‌ల‌... ఏపీకి రూ.948 కోట్లు, తెలంగాణ‌కు రూ.273 కోట్లు

Finance Ministry: వినాయక చవితి పండుగ రోజున కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు శుభవార్త వినిపించింది. గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అన్ని రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలకు మొత్తం 15 వేల 705 కోట్లను విడుదల చేసింది. ఏపీకి 948 కోట్ల 35 లక్షలు విడుదలయ్యాయి. అయితే తెలంగాణకు మాత్రం కేవలం 273 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలోనే పెద్ద రాష్ట్రంగా ఉన్న యూపీకి 3వేల733 కోట్లను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా విడుదల చేసింది.


Tags:    

Similar News