Gandhi Bhavan: బాపూజీ వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు

Gandhi Bhavan: గాంధీభవన్‌లో బాపూజీ విగ్రహానికి నివాళులర్పించిన పీసీసీ ఛీఫ్‌ రేవంత్‌రెడ్డి

Update: 2022-01-30 06:59 GMT

గాంధీభవన్‌లో బాపూజీ విగ్రహానికి నివాళులర్పించిన పీసీసీ ఛీఫ్‌ రేవంత్‌రెడ్డి

Gandhi Bhavan: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ గాంధీభవన్‌లో బాపూజీ విగ్రహానికి నివాళులర్పించారు. రేవంత్‌రెడ్డితో పాటు మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు మల్లు రవి, నీరంజన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజనీ కుమార్ యాదవ్ తదితరులు కార్యాక్రమంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News