Hyderabad: బాంబు ఉందంటూ 100కు ఫోన్ చేసిన అగంతకుడు..

Hyderabad: హైదరాబాద్‌ పాతబస్తీలో బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు

Update: 2022-11-16 02:55 GMT

Hyderabad: బాంబు ఉందంటూ 100కు ఫోన్ చేసిన అగంతకుడు..

Hyderabad: హైదరాబాద్ పాతసస్తీ ఐ.ఎస్.సదన్ చౌరస్తాలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. 100కు ఫోన్ చేసి బాంబు ఉందని అగంతకుడు తెలపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్ అధికారులతో తనిఖీలు చేపట్టారు. ఆ ప్రాంతంలో పోలీసులు అణువణువు తనిఖీలు చేస్తున్నారు.

Tags:    

Similar News