Hyderabad: టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు ఉద్రిక్తత

Hyderabad: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని బీజేవైఎం నిరసన

Update: 2021-06-29 11:27 GMT
టీఎస్పీఎస్సీ ముందు బీజెవైఏం లీడర్స్ నిరసన 

Hyderabad: టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నిరసన చేపట్టింది. దీంతో పోలీసులు వారిని నిలువరించి అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం కమిటీ ఇంత వరకు ఒక్క నోటిఫికేషన్‌ విడుదల చేయలేదని.. కాలాయాపన కోసమే కమిటీలని మండిపడ్డారు.

Full View


Tags:    

Similar News