Telangana: ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ని కలిసిన బీజేపీ నేతలు

Telangana: ఈవీఎం, వీవీ ప్యాడ్‌లను ఓ కారులోకి మార్చడంపై ఫిర్యాదు

Update: 2021-10-31 08:41 GMT

ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Telangana: ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ని కలిశారు బీజేపీ నేతలు. ఈవీఎం, వీవీ ప్యాడ్‌లను కారులోకి మార్చడంపై ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కంప్లైంట్‌ చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఇందులో భాగంగా ఎన్నికల అధికారికి వినతిపత్రం అందించారు. అదేవిధంగా ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలన్న బీజేపీ నేతలు.. కౌంటింగ్‌ సమయంలో మరింత భద్రత ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ను కోరారు.

Tags:    

Similar News