Huzurabad By-Election: జమ్మికుంటలో బీజేపీ కార్యకర్తల ఆందోళన

* 28వ వార్డు కౌన్సిలర్‌ దీప్తి ఇంటి ఎదుట ధర్నా * కౌన్సిలర్‌ ఇంట్లో స్థానికేతర ఎమ్మెల్యేలు ఉన్నట్టు ఆరోపణ

Update: 2021-10-30 08:52 GMT

హుజురాబాద్ ఉప ఎన్నిక (ఫైల్ ఫోటో)

Huzurabad By-Election: జమ్మికుంటలో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 28వ వార్డు కౌన్సిలర్‌ దీప్తి ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. కౌన్సిలర్‌ ఇంట్లో స్థానికేతర ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్‌, నన్నపనేని నరేందర్‌ ఉన్నట్టు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News