మంత్రి హరీష్ రావు, జీవన్ రెడ్డి మధ్య వాడీవేడి

Update: 2019-09-14 13:45 GMT

కాళేశ్వరం ప్రాజెక్టుపై శాసనమండలిలో మంత్రి హరీష్ రావు, జీవన్ రెడ్డి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న అంశంపై జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం తమను కోరలేదని కేంద్రం చెబుతోంది.. ఇందులో నిజమెంతా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చెబుతోంది నిజామా..? రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది నిజామా అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. దీనికి మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరానికి జాతీయ హోదా దక్కని పాపం కాంగ్రెస్‌దే అని విమర్శించారు. 

Tags:    

Similar News