Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే
Bandi Sanjay: రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థులుగా కేసీఆర్ 30 మందిని ఎంచుకున్నారు
Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే
Bandi Sanjay: కరీంనగర్ 57వ డివిజన్లో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రారంభించారు. 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని బండి సంజయ్ ప్రజలకు వివరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, బీఆర్ఎస్పార్టీల ఉమ్మడి అభ్యర్థులుగా 30 మందిని కేసీఆర్ ఎంచుకున్నారని... వారు కాంగ్రెస్నుంచి గెలిస్తే బీఆర్ఎస్లోకి తీసుకువచ్చేలా ప్లాన్చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినా లాభం లేదని... గెలిచిన తర్వాత వారు బీఆర్ఎస్లో చేరతారని బండి సంజయ్ అన్నారు.