నేడు గ్రేటర్ టీఆర్ఎస్ నేతల ఆత్మీయ సమ్మేళనం

* హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు.. జంట నగరాల్లో పార్టీ పటిష్టతపై చర్చ

Update: 2022-11-27 04:29 GMT

నేడు గ్రేటర్ టీఆర్ఎస్ నేతల ఆత్మీయ సమ్మేళనం

TRS: నేడు గ్రేటర్ టీఆర్ఎస్ నేతలతో తెలంగాణ భవన్‌లో ఆత్మీయ సమ్మేళనం జరగనుంది. ఆత్మీయ సమ్మేళానికి మంత్రులు మహమ్ముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో జంట నగరాల్లో పార్టీ పటిష్టతపై చర్చించనున్నారు. 

Tags:    

Similar News