CM KCR: పటాన్‌చెరులో ఎకరా రూ.30 కోట్లు పలుకుతోంది

CM KCR: గతంలో ఆంధ్రాలో ఒక ఎకరా అమ్మి తెలంగాణలో 5 ఎకరాలు కొన్నామన్నారు

Update: 2023-06-22 09:47 GMT

CM KCR: పటాన్‌చెరులో ఎకరా రూ.30 కోట్లు పలుకుతోంది

CM KCR: ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణలో భూముల ధరలు పెరిగాయన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రావొద్దన్న చంద్రబాబే ఆ విషయాన్ని చెప్పారన్నారు. ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో 5 ఎకరాలు కొనేవాళ్లం.. ఇప్పుడు తెలంగాణలో ఎకరా అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనుక్కుంటున్నారని చంద్రబాబు చెప్తున్నారన్నారు కేసీఆర్. మంచి నాయకత్వం ఉంటే మంచి అభివృద్ధి జరుగుతుందని.. మరోసారి బీఆర్ఎస్‌ను ఆదరించాలని తెలిపారు. 

Tags:    

Similar News