IND vs ENG: చెలరేగిన కోహ్లీ, పాండ్యా.. ఇంగ్లండ్‌ టార్గెట్ 169 రన్స్..

IND vs ENG: సెమీస్‌లో టీమిండియా.. ఇంగ్లండ్‌ ముందు భారీ టార్గెట్‌ ఉంచింది.

Update: 2022-11-10 09:46 GMT

IND vs ENG: చెలరేగిన కోహ్లీ, పాండ్యా.. ఇంగ్లండ్‌ టార్గెట్ 169 రన్స్..

IND vs ENG: సెమీస్‌లో టీమిండియా.. ఇంగ్లండ్‌ ముందు భారీ టార్గెట్‌ ఉంచింది. తొలుత టాస్ ఓడి.. బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన.. 20 ఓవర్లలో.. 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కోహ్లీ, హార్ధిక్ హాఫ్ సెంచరీలతో విజృంభించడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. ఈ ఇద్దరి మధ్య పార్ట్‌నర్ షిప్‌తో భారీ స్కోర్ చేసింది. ఇటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 27 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్‌ 3 వికెట్లు తీయగా.. క్రిస్‌ వోక్స్‌, స్టోక్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Tags:    

Similar News