Hanuma Vihari: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన క్రికెటర్

* అల్వాల్‌లోని సురభి ఎన్‌క్లేవ్‌లో మొక్క నాటిన హనుమ విహారి * ద్రవిడ్‌, సిరాజ్‌, శ్రీకృష్ణప్రియకు ఛాలెంజ్‌ విసిరిన విహారి

Update: 2021-10-01 07:00 GMT

విహారికి ఒక వృక్షం పుస్తకం బహూకరణ (ట్విట్టర్ ఫోటో)

Hanuma Vihari: రాజ్యసభ ఎంపీ జోగినేపల్లి సంతోష్‌ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగమయ్యారు ఇండియన్‌ క్రికెటర్‌ హనుమ విహారి. అల్వాల్‌లోని సురభి ఎన్‌క్లేవ్‌లో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విహారికి ఒక వృక్షం అనే పుస్తకాన్ని బహూకరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి పౌరుడు మొక్క నాటాలని పిలుపునిచ్చారు. రాహుల్‌ ద్రవిడ్‌, మహ్మద్‌ సిరాజ్‌, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ శ్రీకృష్ణ ప్రియకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విసిరారు విహారీ.

Tags:    

Similar News