T20 World Cup: కాసేపట్లో భారత్, న్యూజిలాండ్ మ్యాచ్

T20 World Cup: బోణికోసం ఇరుజట్లు పోరాటం

Update: 2021-10-31 13:28 GMT

కాసేపట్లో స్టార్ట్ కానున్న ఇండియా వర్సెస్ న్యూజీలాండ్ మ్యాచ్ (ఫైల్ ఇమేజ్)

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు నేడు దుబాయ్ మైదానంలో తలపడనున్నాయి. టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే ఈరోజు రెండు జట్లూ మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఇరు జట్లు ఒకే ఒక్క మ్యాచ్ ఆడాయి. భారత్‌, న్యూజిలాండ్‌లు తమ తొలి మ్యాచ్‌లో పాక్‌ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది.

Tags:    

Similar News