వాంఖేడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా నిర్దేశించిన 256పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (5), ఆరోన్ ఫించ్(25) రాణిస్తున్నారు. ఐదు ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 33 పరుగులు చేసింది.
వాంఖేడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా నిర్దేశించిన 256పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (5), ఆరోన్ ఫించ్(25) రాణిస్తున్నారు. ఐదు ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 33 పరుగులు చేసింది.