వాంఖేడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ 16 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద జంపా బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔటైయ్యాడు. దీంతో భారత్ స్కోరు 161 చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. వెంటనే శ్రేయస్స్ అయ్యార్(4) స్టార్క్ బౌలింగ్ లో అవుటైయ్యాడు. 33 ఓవర్లు ముగిసేసరిగి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగుల చేసింది. రిషబ్ పంత్(6 ) క్రీజులో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో జంపా జంపా, స్టార్క్, రెండు వికెట్లు పడగొట్టాడు. ఆస్టన్ ఏగర్, ఓవికెట్ దక్కించుకున్నారు.