వాంఖేడే వేదికగా జరుగుతున్న భారత్ ఆసీస్ మధ్య తొలి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ 47 పరుగులు చేసిన ఆర్థసెంచరీకి చేరువలో అవుటైయ్యాడు. 27.1 ఓవర్లల్లో భారత్ రెండు వికెట్ జట్టు స్కోరు 134 పరుగుల రాహుల్ అవుటైయ్యాడు .ధావన్, రాహుల్ ఇద్దురు కలిసి మూడో వికెట్ కు 121 పరుగుల కీలక భాగస్వామ్యాం నమోదు చేశారు. రాహుల్ అవుట్ తో వీరి భాగస్వామన్యానికి తెరపడింది. మరో వైపు వెంటనే ధావన్ (74) ఔటైయ్యాడు జట్టు స్కోరు వద్ద 140 వెనుదిరిగాడు. ఆస్టన్ ఏగర్, స్టార్క్, జంపా, తలా ఓవికెట్ దక్కించుకున్నారు. 29 ఓవర్లు ముగిసేసరిగి భారత్ మూడు వికెట్ల నష్టానికి 143 పరుగుల చేసింది. కెప్టెన్ కోహ్లీ 4 పరుగలుతో క్రీజులో ఉన్నాడు.
Partnership broken!#INDvAUS pic.twitter.com/q1zOk5PJdC
— ICC (@ICC) January 14, 2020