Gautam Gambhir: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న క్రికెటర్‌, ఎంపీ గంభీర్

* ఢిల్లీలోని తన నివాసంలో మొక్కను నాటిన గౌతమ్ గంభీర్ * రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ను అభినందించిన గంభీర్

Update: 2021-09-11 09:00 GMT

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న క్రికెటర్‌ గంభీర్ (ట్విట్టర్ ఫోటో)

Gambhir - Green India Challenge: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఢిల్లీలోని తన నివాస ప్రాంగణంలో మొక్కలు నాటారు క్రికెటర్‌, ఎంపీ గౌతమ్‌ గంభీర్‌. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఇదొక అద్భుతమైన కార్యక్రమమని, ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రతినిధి రాఘవ.. గంభీర్‌కు వృక్ష వేదం పుస్తకాన్ని బహూకరించారు.

Tags:    

Similar News