ఐపీఎల్ వాయిదా పడడంతో రాంచీకి వెళ్లిన ధోనీ

Update: 2020-03-15 16:21 GMT
Ms Dhoni went to ranchi due to ipl 2020 postponed

కరోనా మహమ్మరి కారణంగా ఐపీఎల్ వాయిదా పడడంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టన్ మహేంద్రసింగ్ ధోనీ రాంచీకి పయనమై వెళ్లాడు. ఈ నెల 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 15వరకు వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించిన నేపథ్యంలో ధోని స్వస్థలానికి వెళ్లారు.. ఆయనతో పాటు అంబటీరాయుడు, సురేష్ రైనా వెళ్లారు. చెన్నై ఫ్రాంచైజీ తమ ప్రాక్టీస్ సెషన్ కు ముగింపు పలికింది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించింది చెన్నై సూపర్ కింగ్స్..

Tags:    

Similar News