Priyanka Gandhi: ప్రజల కష్టాలు బీజేపీ నేతలకు ఏం తెలుసు?

Priyanka Gandhi: రాహుల్ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేశారు

Update: 2024-05-04 10:42 GMT

Priyanka Gandhi: ప్రజల కష్టాలు బీజేపీ నేతలకు ఏం తెలుసు?

Priyanka Gandhi: రాహుల్ గాంధీని విమర్శిస్తున్న బీజేపీ నేతలు ఏనాడూ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నించలేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. గుజరాత్‌లోని బనస్కంతలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రియాంక పాల్గొన్నారు. ప్రజల కోసం రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. నరేంద్ర మోడీ ముఖంపై కనీసం దుమ్ము కూడా పడ్డ దాఖలు కనించలేదని.. అలాంటి మోడీకి ప్రజల కష్టాలు ఏలా తెలుస్తాయని ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News