Maharashtra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

Maharashtra: నాసిక్‌ షిరిడీ హైవే పతారె వద్ద రోడ్డు ప్రమాదం

Update: 2023-01-13 04:58 GMT

Maharashtra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

Maharashtra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాసిక్‌, షిరిడీ హైవే పతారె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును బస్సు ఢీ కొనడంతో 10 మంది మృతిచెందగా, పలువురికి తీవ్రంగా గాయడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News